నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘వార్-2’
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్-2’ సినిమా నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే.
Comments