348 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 348 GDS ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 8, తెలంగాణలో 9 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 20 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750. వెబ్సైట్: https://www.ippbonline.com/
Comments