• Oct 10, 2025
  • NPN Log
    ఈ నెల 16న PM మోదీ కర్నూలు పర్యటన ఏర్పాట్లపై CM చంద్రబాబు సమీక్షించారు. ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ప్రధాని టూర్ ను సక్సెస్ చేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు, CS, DGP సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. PM శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకుంటారని CM తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement